ఏపీలో ప్రారంభమైన అయిదో విడత ఉచిత రేషన్ పంపిణీ

- కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పిడిఎఫ్ బియ్యం, కేజీ కందిపప్పు.

- రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ.

- రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు.

- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది.

- కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి.

- పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్.

- రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories