కృష్ణా జిల్లా నిడమానూరు స్కూల్ కి ప్రభుత్వ నిధులు మంజూరు

విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి కి ప్రభుత్వం నుండి 93,46,782/-రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. జి

ల్లా పరిషత్ పాఠశాల కు సంబంధించిన స్కూల్ మనేజ్మెంట్ కమిటీ అద్వర్యంలో  ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా కమిటీ పర్యవేక్షణ లో పనులు జరగాలని కమిటీ నిర్ణయించింది.

ఈ సందర్భంగా కమిటీ కో ఆప్షన్ షేక్.రసూల్ మాట్లాడుతూ మన నిడమానూరు గ్రామంలో ని పాఠశాల కు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.



 



Show Full Article
Print Article
Next Story
More Stories