సుధాకర్​కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం

విశాఖపట్నం: వైద్యుడు సుధాకర్ రాసిన లేఖలోని విషయాలను తీవ్రంగా పరిగణించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అభిప్రాపడ్డారు. వైద్యుడు సుధాకర్ లేఖలో పేర్కొన్న అంశాలతో తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబసభ్యులను అనిత కలిశారు. సుధాకర్​కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఒక వైద్యుడి విషయంలోనే ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే సామాన్యుల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేశారు.



 


Show Full Article
Print Article
Next Story
More Stories