గుప్తనిధుల కోసం తవ్వకాలు!

* చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుడ్ల నాయన పల్లి లో గుప్తనిధుల కోసం తవ్వకాలు....

* గత నెల రోజుల నుంచే తన సొంత ఇంట్లోనే

* గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహించినట్లు అనుమానం...

* సమాచారం తెలుసుకుని ఇంటికి తాళం వేసిన అధికారులు....

* ఈ అంశంపై పలురకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...

* కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

* రంగంలోకి దిగిన అధికారులు పోలీసు యంత్రాంగం...


Show Full Article
Print Article
Next Story
More Stories