తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ

HMTV
By HMTV
Published on: 2020-05-28 01:34:29

నిన్న ఒక్క రోజే ఏకంగా 107 కేసులు నమోదు.

కరోనా కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

నిన్న నమోదైన కేసుల్లో 39 మంది మాత్రమే తెలంగాణలో నమోదైనవి.

కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల్లో 19 మంది, ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న వారిలో 49 మంది ఉన్నారు.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,098కి చేరుకోగా, మృతుల సంఖ్య 63కి పెరిగింది.

అలాగే, ఇప్పటి వరకు 1,321 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 714 మంది వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు.



 


HMTV

HMTV

Next Story