ఏపీ ఫైబర్ సేవలు ప్రతిఒక్కరికి అందించటమే లక్ష్యం: ఎమ్ డి .మధుసూధరెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-05-27 17:21:07

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ సేవలు ప్రతిఒక్కరికి అందించాలనే కృత నిశ్చయమతో ఉన్నామన్నారు నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మ్యానేజింగ్ డైరెక్టర్ మధుసూధరెడ్డి.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ ఫైబర్ ను ప్రత్యేకంగా భావిస్తున్నానరని త్వరలోనే మరింతగా డెవెలప్ అవుతుందన్నారు.కార్పొరేషన్ లో అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతున్నాయని అన్నారు.ఫైబర్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో విస్తరిస్తోంది అని అన్నారు.

అందరి సహకారంతో ఫైబర్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎండి మధుసూధరెడ్డి తెలిపారు.



 


HMTV

HMTV

Next Story