రోడ్డుపై కాలిపోయిన కారు

- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామ సమీపంలో అగ్ని ప్రమాదం.

- స్థానిక రిలయన్స్ పెట్రోల్ బాంక్ వద్ద అధిక ఎండల తీవ్రతకు కారు దగ్ధం.

- జహీరాబాద్ నుండి సంగారెడ్డి ప్రయాణిస్తున్న AP09 2376 ఫోర్డ్ ఫిగో కార్ ఎండతీవ్రతకు ఏసీ కంప్రెషన్ అధికం అవ్వడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.

- ప్రమాదం నుంచి తప్పించుకున్న కారులో ఉన్న వ్యక్తులు.

- మంటలను ఆర్పిన సదాశివపేట ఫైర్ సిబ్బంది.

- ఘటనలో పాక్షికంగా దెబ్బతిన్న కారు.



 



Show Full Article
Print Article
Next Story
More Stories