సరికొత్త తరహాలో సందడిగా మొదలైన టీడీపీ 'మహానాడు'

మహానాడు సందడిగా మొదలైంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో.. ఎన్టీఅర్ విగ్రహానికి మాలలు వేసి నేతలు నివాళులు అర్పించారు. గతం కంటే భిన్నంగా.. దేశంలోనే తొలిసారిగా జూమ్ యాప్ ద్వారా వేబినార్ నిర్వహిస్తూ మహానాడు వేడుక జరుపుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.

కరోనా వైరస్ తో లాక్ డౌన్ కారణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ నేతలు మహానాడులో పాల్గొంటున్నారు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా వేబినార్ ను దాదాపు 14 వేల మంది చూస్తున్నారు.

మహానాడు గతంలో ఎలా జరిగిందో.. ఇపుడు ఎలా నిర్వహిస్తున్నారో తెలిపే చిత్రం చూడండి.



Show Full Article
Print Article
Next Story
More Stories