కాంగ్రెస్ బలోపేతం కోసమే చేరుతున్నా: మాజీ ఎంపీ జివి హర్షకుమార్

HMTV
By HMTV
Published on: 2020-10-02 09:40:35

తూర్పుగోదావరి: 2014లో కాంగ్రెస్ నుంచి బహిష్కరణ తర్వాత పార్టీ వద్దకు వెళ్ళలేదు

ఏమీ ఆశిఁచికాదు.. పార్టీ బలోపేతం కోసమే చేరుతున్నా

తన నిర్ణయం వెల్లడించా..ఇక అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలి

దళితులపై దాడుల ఆగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలలో దళితులపై దమనకాండ కొనసాగుతుందని మాజీ ఎంపీ జివి హర్షకుమార్ అన్నారు. 

HMTV

HMTV

Next Story