ఈరోజు మహానాడు ప్రారంభం

- ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభం కానుంది. 

- రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

- లాక్ డౌన్ కారణంగా ఈసారి మహానాడు కార్యక్రమాన్ని జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు.

- ఈరోజు ఉదయం 10:30 గంటలకు అమరావతి లోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు దివంగత నేత ఎన్టీఆర్ కు నివాళులు అర్పించి పార్టీ ప్రతినిధులనుద్దేశించి  ప్రసంగిస్తారు.

- ఈ కార్యక్రమంలో సుమారు 14 వేలమంది ఆన్ లైన్ లో పాల్గొంటారని పార్టీ ప్రతినిద్లులు చెబుతున్నారు.                        - పూర్తి వివరాలు 



 





Show Full Article
Print Article
Next Story
More Stories