ఇండియా పై జపాన్ ట్రావెల్ బ్యాన్

- భారత్ లో కరోనా ఉధృతి పెరిగిపోతుండడంతో అంతర్జాతీయంగా సమస్యలు మోఅలయ్యాయి.

- జపాన్ భారత దేశంపై ట్రావెల్ బ్యాన్ విధించింది.

- ఇండియా తో పాటు మరో పది దేశాలపైనా ఈ బ్యాన్ విధించింది.

- ఈ బ్యాన్ తో ఆయాదేశాల నుంచి ఎవరినీ తమ దేశంలోకి అడుగు పెట్టనీయకుండా చర్యలు తీసుకుంటోంది జపాన్ 

- ఇప్పటికే జపాన్ 101 దేశాలపై నిషేధాన్ని విధించింది. తాజా నిష్దాలతో కలిపి మొత్తం 111 దేశాల వారిపై ఈ ట్రావెల్ బ్యాన్ విధించినట్టు అయింది.





Show Full Article
Print Article
Next Story
More Stories