తూర్పుగోదావరిజిల్లా లో గంజాయి పట్టివేత

- తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంగండేపల్లి మండలం పరిధిలో 2 ఐ సర్ వ్యాను లపై తరలిస్తున్న గంజాయి పట్టివేత

- ఐదు లక్షలు విలువచేసే 200 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

- నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వీరి వద్దనుండి 150000 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు

- వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పెద్దాపురం డిఎస్పి అరిటాకులు శ్రీనివాస్, జగ్గంపేట సి ఐ వై రాంబాబు, ఎస్సై తిరుపతిరావు



 


Show Full Article
Print Article
Next Story
More Stories