నన్ను ఎవరూ కలవలేదు..మంత్రి బాలినేని

టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతారన్న ప్రచారాన్ని ఖండించిన మంత్రి బాలినేని ...

పర్చూరుఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు విషయంలో ఉదయం నుంచి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు..

తనను ఏ నాయకుడు కలవలేదని .తనతో ఎవరు చర్చలు జరపలేదు అని స్పష్టం చేసిన మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories