ఏపీని అప్పుల చేశారు: బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు

HMTV
By HMTV
Published on: 2020-09-30 06:41:13

విశాఖ: ఋషికొండ బీచ్ ని పర్యాటక ప్రాంతం గా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చూడతుందని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు  అన్నారు.

దేశంలోనే సింహాచలం కి ఒక్క ప్రత్యేక స్థానం ఉంది..

సింహాచలం గుడి ప్రసాద స్క్రీమ్ క్రింద 53కోట్లు ప్రకటించాం..

కరోన సమయంలో సింహాచలం సిబ్బందికి జీతాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు..

దేవాదాయ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధం అవుతోంది..

పేద ప్రజలు మోడీ అవాస ఇంటికి డబ్బులు కట్టిన ఈ ప్రభుత్వం కట్టించుకుండా ఉంది..

పేదల ఇంటి కోసం ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు...

వెంటనే ఈ ప్రభుత్వం పేద ప్రజల ఇంటిని నిర్మించి ఇవ్వాలి బీజేపీ తరపున డిమాండ్..

వైసీపీ ప్రభుత్వం రాష్టాని అప్పులలో ఉంచారు...

జగన్ ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రజల ఇబ్బందులు చూడండి..

HMTV

HMTV

Next Story