హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం

- శాసనమండలి తీర్మానాన్ని అమలు చేయడం లేదంటూ హైకోర్టులో పిటిషన్

- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‍రెడ్డి

- సెలక్ట్ కమిటీ వేయకుండా మండలి కార్యదర్శి నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టులో పిటిషన్

- అధికార పక్షానికి మండలి సెక్రటరీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు

- క్విడ్‍ప్రోకో కింద మండలి సెక్రటరీ పదవీకాలం కూడా పొడిగించారు

- ప్రతివాదులుగా మండలి కార్యదర్శి, ప్రభుత్వం, సహాయ కార్యదర్శి పేర్లు

- దీపక్ రెడ్డి పిటిషన్‍పై కాసేపట్లో విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు

Show Full Article
Print Article
Next Story
More Stories