సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వామి పరిపూర్ణానంద బహిరంగ లేఖ

-హిందూ బంధువుల ఆందోళన రాకముందే వేలం నిలిపి నందుకు కృతజ్ఞతలు

-ఇప్పటిదాకా పని చేసిన సీఎంలు దేవుళ్లకు హిందువులకు ఒరగబెట్టింది ఏమీలేదు

-వారి నిర్వాకం వల్లే 5 లక్షల కోట్ల పంట భూములు లెక్కలేని ఆభరణాలు దోపిడీ కాబడ్డాయి అన్నది అక్షర సత్యం

-దేవాలయ ఆస్తులు పై శ్వేతపత్రం విడుదల చేయండి

-ప్రజలు అందించిన ఆస్తులు వివరాలు వారికి తెలియ చెప్పడంలో తప్పులేదు

-ఇప్పటి వరకు ఎవరు చెయ్యని ఈ పని మీరు చేస్తే నమ్మి ఓటు వేసిన హిందువులందరికీ న్యాయం చేసినవారవుతారు చరిత్రలో మిగిలిపోతారు

-స్వామి పరిపూర్ణానంద

Show Full Article
Print Article
Next Story
More Stories