ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

- సౌత్‌ఈస్ట్‌ ఢిల్లీలోని తుగ్లక్‌బాద్‌ ఏరియాలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.

- ఈ ప్రమాదంలో దాదాపు 1500 గుడిసెలు దగ్ధమయ్యాయి.

- దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

- అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని సౌత్‌ ఈస్ట్‌ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రసాద్‌ మీనా చెప్పారు.

- దాదాపు 15 ఫైర్‌‌ ఇంజన్లతో మంటలు అదుపుచేశా

-  ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

 



Show Full Article
Print Article
Next Story
More Stories