టీటీడీ భూముల వ్యవహారంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం

- టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

- భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించిన ప్రభుత్వం

- మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని సూచించిన ప్రభుత్వం

- ఈ భూముల్లో టీటీడీ దేవాలయ నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన అంశాలకు వినియోగించే అవకాశం ను పరిశీలించాలి కోరిన ప్రభుత్వం

- ఈ అన్ని అంశాలు పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేసిన ప్రభుత్వం 



Show Full Article
Print Article
Next Story
More Stories