రెండు నెలల తర్వాత ఎపి లో అడుగు పెట్టిన టిడిపి అధినేత చంద్రబాబు

- ఎపి, తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ దాటిన చంద్రబాబు

- గరికపాడు చెక్‌ పోస్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ వాహనాల వరకు అనుమతించిన పోలీసులు

- అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీ చేసిన పోలీసులు

- మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు

- లాక్ డౌన్ అమల్లోకి రావడంతో అక్లడే ఉండిపోయిన చంద్రబాబు

- లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో ఎపికి వచ్చిన చంద్రబాబు

- విశాఖపట్నం వెళ్లాల్సి ఉన్నా.. విమానాలు రద్దు కావడంతో పర్యటన వాయిదా

- రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి

- తాడేపల్లి లో తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబు


Show Full Article
Print Article
Next Story
More Stories