ఆంధ్రప్రదేశ్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు

-44 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.

-అలాగే 41 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

-ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2671 పాజిటివ్ కేసులకు గాను 1848 మంది కోలుకున్నారు.

-ఇప్పటి వరకు 56 మంది మరణించారు.

-ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీల పాజిటివ్ కేసులు 769గా ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories