విజయవాడలో శ్రీవారి ప్రసాదం

- విజయవాడలో ఈరోజు నుంచి భక్తులకు అందుబాటులోకి శ్రీవారి ప్రసాదం

- భక్తులకు అందుబాటులో తిరుమల శ్రవేంకటేశ్వరస్వామి వారి ప్రసాదం

- నగరం లోని టీటీడీ కళ్యాణ మంటపం లో విక్రయాలు

- శ్రీవారి లడ్డూ ఒక్కటి రూ 25/-

- ఇప్పటికే తిరుమల నుండి విజయవాడ కు చేరుకున్న 20 వేల లడ్డూలు

Show Full Article
Print Article
Next Story
More Stories