ప‌రువు హ‌త్య కేసులో నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి: తమ్మినేని వీరభద్రం

తమ్మినేని వీరభద్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి : 

- కులాంతర వివాహం చేసుకున్న జంటను కిడ్నప్ చేసి దారుణంగా హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం డిమాండ్...

- కిడ్నప్ సమయంలో యువతి కారు నుండి దూకి డయల్ 100 కి చేసింది పోలీసులు సరైన సమయానికి స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు...

- పోలీసుల వైఫల్యం ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తుంది.

- రాష్ట్రంలో ఈ మధ్య 46 కుల దూరంహకర హత్యలు చోటు చేసుకున్నాయి...

- కులం,అంతస్థుల అంతరాలు వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయి..

- కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ కరువైంది మేజర్లు వారి జీవిత భాగస్వామిని ఎంచుకునే రాజ్యాంగ హక్కు కల్పించింది...

- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కాకుండా ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగెల చూడాలి...

- రాష్ట్రం లో కులాంతర వివాహిత రక్షణ చట్టం చేయాలని సీపీఎం డిమాండ్..

Show Full Article
Print Article
Next Story
More Stories