క్రైస్తవ సమాధుల ధ్వంసం

గుంటూరు: చిలకలూరిపేట లో క్రైస్తవ సమాధుల ధ్వంసం చేయడం దుర్మార్గం. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం.

- సంబంధిత అధికారులు బహిరంగ క్షమాపణ చెప్పాలి.

- టిడిపి క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీ.

Show Full Article
Print Article
Next Story
More Stories