నిబంధ‌న‌ల అనుకూనంగా విజయదశమి ఉత్సవాలు: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

తూర్పుగోదావరి:  రాజమహేంద్రవరం దేవిచౌక్ విజయదశమి ఉత్సవాలకు రాట ముహూర్తం

- ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మెల్యే ,రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, వైఎస్సార్ పార్టీసిటి కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం

- కరోనా నిబంధనలు పాటించి ఉత్సవాలు నిర్వహించాలని, భక్తులు జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

Show Full Article
Print Article
Next Story
More Stories