ప్రయాణీకులు ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే

HMTV
By HMTV
Published on: 2020-05-24 14:13:05

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నాలుగో దశలో భాగంగా నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశీయంగా ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నారు. నిబంధనల అనుగుణంగా విమాన, రైలు, బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.

-పూర్తి కథనం 

HMTV

HMTV

Next Story