టీటీడీ జేఈవో ఇంటిలో బంగారం చోరీ!

- ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ రవీంద్రనాద్ తెలిపిన వివరాల ప్రకారం 

- దాదాపు 6.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ 

- టీటీడీ తిరుపతి జేఈవో బసంత్ కుమార్ బంగ్లాలో ఘటన 

- శనివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో మారు తాళాలతో బీరువా తెరిచి సొత్తు కొల్లగొట్టిన దుండగులు 

- 18 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు పోయినట్టు బసంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసుల దర్యాప్తు 


Show Full Article
Print Article
Next Story
More Stories