ఏలేరు కాలవలో స్నానికి వెళ్లి ఇద్దరి మృతి

HMTV
By HMTV
Published on: 2020-05-23 13:26:00

- తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం లో ఏలేరు రిజర్వాయర్ లో స్నానానికి దిగిన నలుగురు విద్యార్థులు.

- అందులో ఇద్దరు మృతి.

- వీరు పెద్దాపురం మహారాణి కళాశాల డిగ్రీ విద్యార్థులు.

 


HMTV

HMTV

Next Story