లాక్ డౌన్ సమయంలో స్వాధీనం చేసుకున్న వాహనాలు తీసుకెళ్లవచ్చు.. ఏపీ డీజీపీ

- ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందవచ్చు : డీజీపీ

- వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాల్సి ఉంటుంది : డీజీపీ

- ఆ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశాం : డీజీపీ

- వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు : డీజీపీ

Show Full Article
Print Article
Next Story
More Stories