విజయవాడ చేరుకున్న ప్రవాసాంధ్రుల ప్రత్యేక విమానం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రవాసాంధ్రుల ప్రత్యేక విమానం. కువైట్ నుంచి 154 మంది గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రవాసాంధ్రులు. అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ లో స్క్రీనింగ్ టెస్టులు చేయనున్న వైద్య బృందం.

స్క్రీనింగ్ టెస్టులు అనంతరం గూడవల్లి నారాయణ కళాశాల జిల్లా క్వారంటైన్ కి అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో వారి వారి జిల్లాల క్వారంటైన్ సెంటర్ లకు తరలించనున్న అధికారులు.

*ఈరోజు రాత్రి 55 మంది ప్రయాణికులతో రియాద్ నుంచి మరో ప్రత్యేక విమానం గన్నవరం విమానాశ్రయానికి రానున్నట్లు అధికారులు తెలిపారు.*




Show Full Article
Print Article
Next Story
More Stories