సింగరేణిలో పనులు షురూ..

సింగరేణిలో విధించిన కోవిడ్ 19 లే ఆఫ్ ను ఎత్తి వేయడంతో భూపాలపల్లి ఏరియాలో 50 రోజుల అనంతరం పునఃప్రారంభమైన 4 భూగర్భ గనులు, అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ విధులకు హాజరవుతున్న కార్మికులు

Show Full Article
Print Article
Next Story
More Stories