ఆ ఒప్పందం తర్వాతే సమావేశం: రవాణాశాఖ మంత్రి పువ్వాడ

HMTV
By HMTV
Published on: 2020-09-12 08:28:08

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం రోజు ఎలాంటి మంత్రుల స్థాయి సమావేశం లేదు ..

ఏపీ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం ఫిక్స్ చేయలేదు..

కిలో మీటర్ బేసిస్ లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం .. 

అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతుంటాయి..

HMTV

HMTV

Next Story