సెట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసాం: ఏపీ విద్యా శాఖ మంత్రి

అమరావతి: విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్

ఈ నెల 10 నుంచి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నాం.

మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం.  

ఎంసెట్‌లో 2,72,720 మంది నమోదు చేసుకున్నారూ.

పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

ఏపీ ఎంసెట్ పరీక్షను 118 పరీక్షా కేంద్రాల్లో జరుగుతుంది.

తల్లి తండ్రులు ఆందోళన చెందవద్దు.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం.

ఎగ్జామ్ ముందు, తర్వాత కూడా హాల్‌ను శానిటైజ్ చేస్తాం.

ప్రతి సెంటర్‌లో ఐసోలేషన్ రూమ్‌లు అందుబాటులో ఉంచాం.

టీసీఎస్, ఏపీ ఆన్‌లైన్ సంయుక్తంగా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం.

విద్యార్థులకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నాం.

హాల్ టికెట్‌తో పాటు పరీక్ష సెంటర్ రోడ్డు మ్యాప్ కూడా అందిస్తున్నాం’ : ఆదిములపు సురేష్

Show Full Article
Print Article
Next Story
More Stories