రాష్ట్రాన్ని ఆరేళ్ళలో అప్పుల తెలంగాణ చేసిండు: టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ

- కేసీఆర్ ఉధ్యమం లో గాని ప్రభుత్వం లో గాని ఆయన సెట్ చేసిన అజెండా చుట్టూ అందరినీ తాప్పుకుంటడు

- రాష్ట్రాన్ని ఆరేళ్ళలో అప్పుల తెలంగాణ చేసిండు

- జగన్ తో ఒప్పందాలు అందరం చూస్తున్నాం

- తెలంగాణ లో మరో ఉధ్యమం తేవాలన్న యోచనలో ఉన్నట్టు అర్థం అవుతుంది

- ఉత్తర తెలంగాణ వారు ఆ వాతావరణం ను ఎవరూ కోరుకోరు

- అప్పుల ఊభిలో కూరుకు పోయే రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వ పెద్దలు కృషి చేయరని అర్థమైంది

- కృష్ణజలాలు దక్షణ తెలంగాణ లో ఉపయోగానికి రావాలి

- ఎత్తి పోతల పథకం ప్రారంభించిందే టీడీపీ

- ఎన్టీఆర్ జలదోశిడి చేసారనడాన్ని ఖండిస్తున్నా

- తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన మద్రాస్ కు నీరు ఇవ్వాలని భావించారని అనుకుంటున్నా

- ఈ సమావేశం ఏతీర్మాణం చేసినా మా వంతు సాయం చేస్తాం

రేవంత్ రెడ్డి.. ఎంపీ

- ప్రయొగారకు ప్రోగశాలగా తెలంగాణ ను మార్చారు

- ఆ ప్రభావం ను మార్చాలని ప్రయత్నిస్తే నమ్మలేదు

- తనకోసం అడ్డొచ్చిన వారిని తొలగిస్తూ వచ్చారు

- కేసీఆర్ చేతిలో అణిచివేత కు గురైన వారు గ్రామాల్లో.. తాండాల్లో కనిపిస్తారు

- కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ముసుగు ఉంది కాబట్టి నమస్కారం పెడ్తున్నారు

- సెంటిమెంట్ బొంత తీస్తే ప్రజలే కేసీఆర్ నడ్డి విరగ్గొడతరు

- ప్రతిపక్షం ఉండాలని నేను ఎప్పటినుంచో చెప్పుకుంటూ వచ్చా

- ప్రతిపక్ష పార్టీ లు ఉంటే ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకునే

- సంతలో పశువుల తరహాలో పునరేకీకరణ పేరుతో

- చిన్న చిన్న తాయిలాల కోసం జర్నలిస్టులు కూడా లొంగారు

- ఆరుళ్ళలో ప్రతినామిషం.. ప్రతిక్షణం వంచన చేస్తూ వచ్చారు కేసీఆర్

- రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి లాగనే ఉంటడు

- ఆయన రాయలసీమ కు నీరు ఎందుకు తీసుకుపోరు

- ఆ ప్రాంత ప్రజల ప్రయొజనాలకోసం కృషి చేస్తున్నారు

- అయితే మనం ఏం చేస్తున్నాం

- నేడు ధనాశకు అలవాటు పడ్డారు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి..

- శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా తప్పులను ఒప్పుకున్నరు

- ఒక్క టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి కేసీఆర్ ఇన్ని కథలు చెబుతున్నారు

- పవర్ ప్రాజెక్టులు.. తాగునీరు కోసం రోజూ పదకొండు టీఎంసీ లు నీరు పోతాయి

- జూరాల దగ్గర కనిపించి పోతిరెడ్డిపాడు వద్థ పోయి శ్రీశైలం ఎండిపోతుంది

- విధ్యుత్ ఉత్పత్తి పెరిగింది.. కొనేవారు లేరు

- ఒకప్పుడు విధ్యుత్ ఉత్పత్తి తక్కువ.. వినియోగదారులు ఎక్కువ

- దేశంలో చాల రాష్ట్రాల్లో మిగులు విధ్యుత్ ఉంది అక్కడ ఎవరు తెచ్చారు

- రాజులు గత సంస్కృతిలో ఉన్న అనవాళ్ళు విధ్వంసం చేసి కొత్త సంస్కృతి చొప్పించే వారు

- ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే సంస్కృతి క విధ్వంసం చేస్తున్నారు

- రీ డిజైన్ల పేరుతో తన పేరును రాయించుకునే ప్రయత్నం చేస్తున్నారు

- నిజాం కట్టిన ఏ కట్టడాన్ని కేసీఆర్ ఉంచదలచు కోలేదు

- కేసీఆర్ ముందు కేసీఆర్ తరువాత అన్నట్టు చూపేందుకు సంస్కృతి పై దాడి చేస్తున్నాడు

- దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

- పదేళ్ళలో రాష్ట్రానికి ఎన్ని పంగనామాలు పెట్టారు

- ఉధ్యమం చేసిన వారు ఎవరు ఇప్పుడు కనిపించడం లేదు

- ఉధ్యమంలో ఉన్న వారిని బూతద్దం పెట్టి వెతికి మరీ అణగదొక్కి పెట్టుబడులు పెప్టేవారిని పంచన చేర్చుకున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories