భారత రాజకీయాల్లో భీష్మాచార్యులు ప్రణబ్: రాష్ట్రమంత్రి సింగిరెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-08-31 14:30:34

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్రమంత్రి

భారత రాజకీయాల్లో భీష్మాచార్యులు ప్రణబ్ ముఖర్జీ గారు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నియమించిన కమిటీకి నేతృత్వం వహించిన ప్రణబ్ ముఖర్జీ గారు,

రాష్ట్రపతి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ..

తెలంగాణ సమాజం వారిని ఎప్పటికీ గుర్తుకు పెట్టుకుంటుంది

ప్రణబ్ ముఖర్జీ గారి మరణంపట్ల ప్రగాఢ సంతాపం.

HMTV

HMTV

Next Story