సీజనల్ డీసీజ్ లను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్య‌శాఖ

HMTV
By HMTV
Published on: 2020-08-25 08:57:13

ప్రతి పది లక్షల మందికి 27502 పరీక్షలు చేస్తున్నాం

హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో పక్క రాష్ట్రాల రోగులు కూడా ఉన్నారు..

వరుస వర్షాల వల్ల సీజనల్ రోగాలు కూడా పెరిగాయి..

సీజనల్ డీసీజ్ లకు వుండే లక్షణాలు కోవిడ్ కు కూడా ఉంటాయి..

సీజనల్ డీసీజ్ లను నిర్లక్ష్యం చేయొద్దు.. టెస్టులు చేయించుకోవాలి..

వైద్య సిబ్బంది అలుపెరగని యుద్ధం కరోనా పై చేస్తున్నాం..

2 వేలకు మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా భారిన పడ్డారు..

HMTV

HMTV

Next Story