కరోనా రోగికి సహాయం చేసిన సఖినేటిపల్లి ఎస్ఐ

HMTV
By HMTV
Published on: 2020-08-22 17:27:50

తూర్పుగోదావరి: సఖినేటిపల్లి లంకలో కరోనా పాజిటీవ్ లక్షణాలతో తో ఇబ్బంది పడుతున్న ఓ రోగి

వరదలో ఆస్పత్రికి తరలించడానికి ముందుకు రాని స్థానికులు, సచివాలయ సిబ్బంది

విషయం తెలుసుకుని ట్రాక్టర్ వేసుకుని లంకలో రోగి ఇంటికి వెళ్ళిన సఖినేటిపల్లి ఎస్ఐ సిహెచ్ గోపాలకృష్ణ

వరద ముంపు ప్రాంతం నుంచి ట్రాక్టరుపై సురక్షితంగా వున్న ఏటిగట్టుకు తీసుకువచ్చిన ఎస్ఐ గోపాలకృష్ణ

అక్కడ నుంచి 108 వాహనం లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు 

HMTV

HMTV

Next Story