విషాదం: భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి..

HMTV
By HMTV
Published on: 2020-08-22 08:50:52

శ్రీకాకుళం జిల్లా: రాజాం మండలం కొండంపేట గ్రామంలో విషాదం..

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి..

సలాది రామారావు (75) ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి..

రామారావు చనిపోయిన కొద్దిసేపటికే భార్యా నిర్మల మృతి..

కొండంపేట గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు..

HMTV

HMTV

Next Story