విషాదఛాయలు : ఏఈ ఉజ్మా ఫాతిమా మృతి

HMTV
By HMTV
Published on: 2020-08-21 17:23:55

బ్రేకింగ్..

శ్రీశైలం విద్యుత్ కేంద్రo ప్రమాద ఘటనలో ఏఈ ఉజ్మా ఫాతిమా మృతి చెందడంతో చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని

అజాంపురా హరిలాల్ బాగ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి.

చెప్పుల వ్యాపారం నిర్వహించే జబ్బార్ కు ఇద్దరు కుమార్తెల లో ఒకరైన ఫాతిమా అవివాహిత ..

చిన్నప్పటి నుంచి కష్ట పడి చదివి ఏఈ గా ఉద్యోగం సాదించింది.

ఫాతిమా అకాల మరణం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

HMTV

HMTV

Next Story