కీసర తహసీల్దార్ నాగరాజు ను కస్టడీ కోరుతూ ఏసీబీ పిటీషన్...

- నాలుగు రోజుల పాటు నలుగురు నిందితులను కస్టడీలోకి కోరిన ఏసీబీ..

- కస్టడీకి అనుమతి ఇవ్వొదంటూ నిందితుల తరపు న్యాయవాది పిటిషన్..

- ఏసీబీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ పై కౌంటర్ ధాఖలు చేస్తామన్న నిందితుల తరపు న్యాయవాది..

- రేపు కస్టడీ పై కౌంటర్ వేయనున్న నిందితుల తరపు న్యాయవాది..

- ఇరువాదనలు విన్న తరువాత కస్టడీ పిటీషన్ పై క్లారిటీ ఇవ్వనున్న ఏసీబీ కోర్ట్..

- నిందితులు నాగరాజు, శ్రీనాథ్ , ఆంజిరెడ్డి, సాయి రాజ్ లను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్న ఏసీబీ..

- నాగరాజు వచ్చిన తర్వాత ఓపెన్ చేయనున్న బ్యాంక్ లాకర్..

- కోటి 10 లక్షల రూపాయల సంబంధించి ఆదాయ పన్ను శాఖ లేఖ రాయనున్న ఏసీబీ.

Show Full Article
Print Article
Next Story
More Stories