గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం

- గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం

- మైనర్ బాలికను కిడ్నాప్ చేసి యువకుల అత్యాచారం....

- ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన తెనాలి పోలీసులు

- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.....

- తెనాలి ముత్యంసెట్టిపాలెంకు చెందిన 14 ఏళ్ల బాలికను గత నెల 26న కిడ్నాప్ చేసిన కర్లపాలెంకు చెందిన నూతలపాటి నవీన్ కుమార్...

- కుమార్తె అదృశ్యంపై వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లి

- బాలికపై అత్యాచారం చేసి తెనాలి వైకుంఠపురం సమీపంలో వదిలి వెళ్లిపోయిన నవీన్ కుమార్

- తల్లిదండ్రులకు భయపడి అర్ధరాత్రి స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు పేరేచర్ల చేరుకున్న బాలిక

- బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన పేరేచర్ల కు చెందిన హోంగార్డు అశోక చక్రవర్తి, స్నేహితుడు దుర్గారావు

- బాలికను గదిలో బంధించి రెండు వారాల పాటు అత్యాచారంకు పాల్పడిన హోంగార్డు అశోక చక్రవర్తి, దుర్గారావులు...

- గుంటూరు అర్బన్ పోలీస్ పరిధిలో హోంగార్డుగా పని చేస్తున్న అశోక చక్రవర్తి...

- ఈ నెల 13న వారి చర నుండి తప్పించుకుని తెనాలి చేరుకున్న బాలిక

- తల్లితో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

- పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడించిన బాలిక

- బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై నిర్భయ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం..

- మహిళలు బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం

- తెనాలి డిఎస్పి శ్రీలక్ష్మి

Show Full Article
Print Article
Next Story
More Stories