పర్యాటక శాఖ లో పెండింగ్ లో పనులకు తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశం

అమరావతి:

- సచివాలయంలో టూరిజం, స్పోర్ట్సు, కల్చరల్, ఆర్కియాలజీ అధికారులతో రాష్ట్ర యువజన, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) సమీక్షా సమావేశం

- పర్యాటక శాఖ లో పెండింగ్ లో పనులకు తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశం

- సెప్టెంబర్ మొదటి వారం నాటికి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతించాలన్నమంత్రి

- ఈ నెల 20న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పర్యాటక శాఖపై రివ్యూ

- సీఎం చేతుల మీదుగా నూతన పర్యాటక పాలసీ ప్రారంభం

- సెప్టెంబర్ మొదటి వారంలో శ్రీశైలం దేవస్థానంలో ప్రసాద్ పథకం కింద పూర్తయిన పనుల ప్రారంభం

- త్వరలో సింహాచల దేవస్థానంలో ‘ప్రసాద్‘ పథకం పనులకు శంకుస్థాపన చేస్తామన్న మంత్రి

- త్వరలో సీఎం చేతుల మీదుగా కొండపల్లి ఫోర్టు, బాపూ మ్యూజియంలు ప్రారంభం

- తొట్లకొండలో బుద్ధిస్ట్ మ్యూజియం, మెడిటేషన్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం

- పీపీఈ పద్ధతిలో రాష్ట్రంలో 3 ఇంటర్నేషనల్ స్టేడియాల నిర్మాణం

- జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఈ ఏడాది కూడా వైఎస్సార్ ప్రతిభా క్రీడా పురస్కారాలు అందజేస్తామన్న మంత్రి అవంతి శ్రీనివాస్

Show Full Article
Print Article
Next Story
More Stories