ఉగ్రరూపం దాల్చిన వశిష్ఠ గోదావరి

HMTV
By HMTV
Published on: 2020-08-18 09:05:15

భారీగా చేరిన వరద నీటితో ఉగ్రరూపం దాల్చిన వశిష్ఠ గోదావరి..

వరద ముంపులో ఉన్న లంక గ్రామాల్లోకి పర్యటనకు వెళ్ళి వెనుదిరిగిన మంత్రి చెరుకువాడ శ్రీరంగానాధ రాజు

గోదావరిలో ప్రయాణం సురక్షితం కాదని అధికారులు చెప్పడంతో మధ్యలోనే వెనుడిరిగిన మంత్రి..

మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు కామెంట్స్...

గోదావరి వరదలపై లంక గ్రామాల ప్రజలకు అవగాహన ఉంది...

అందుకే లంకల్లో ఇల్లు ఎత్తుగా కట్టుకుంటారు..

వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం..

ఇప్పటికే కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించాము...

3నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాం..

పిల్లలు, గర్భిణులు,వృద్ధులకు వైద్యం, మందులు అందుబాటులో ఉంచాం..

విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నాం..

వరద వల్ల నష్టపోయిన తమలపాకు రైతులను ఆదుకుంటాం..

రెవెన్యూ, పోలీసు సిబ్బంది సహాయక చర్యలకు సిద్ధం..

వరద బాధితులకు అవసరమైతే భోజనాలు ఏర్పాటు చేస్తాం..

HMTV

HMTV

Next Story