ముంపు గ్రామాల్లో వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు పర్యటన

HMTV
By HMTV
Published on: 2020-08-18 09:03:27

తూర్పుగోదావరి: కోటిపల్లి వద్ద గోదావరి ప్రవాహం లో నిలిచిపోయిన పంటు 

పంటు ద్వారా లంకల్లో వరద పరిస్థితి ని చూసేందుకు బయలుదేరిన వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు. పార్టీ శ్రేణులు.....

సాంకేతిక కారణాలతో పంటి ముందుకు కదలక పోవడం తో గోదావరిలోనే లంగరు వేసి పంటు నిలిపివేశారు.


HMTV

HMTV

Next Story