కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే మరణం పట్ల కెసిఆర్ ప్రగాఢ సంతాపం

HMTV
By HMTV
Published on: 2020-08-18 08:10:28

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు.

సామాజిక సేవా దృక్పథం, సామాజిక సృహ కలిగిన నాయకుడిగా కృష్ణారెడ్డి ప్రజల అభిమానం సంపాదించారని సీఎం అన్నారు.

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. 

HMTV

HMTV

Next Story