నూతన ఇసుక పాలసీలోనూ లోపాలు: రఘురామకృష్ణంరాజు

HMTV
By HMTV
Published on: 2020-08-18 08:02:31

రఘురామకృష్ణంరాజ, నర్సాపురం ఎంపి

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఇసుక పాలసీలోనూ లోపాలున్నాయి

జగన్ పక్కన చాలా మంది కట్టప్పలు ఉన్నారు. తన పక్కన ఉన్న కట్టప్పలను సీఎం జగన్ గుర్తించలేకపోతున్నారు. రాజు 

ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశం దొరకడం లేదు.

రాజమండ్రిలో ఇసుక మాఫియా అక్రమాలకు పాల్పడుతుంది . ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.

సీఎం తన కళ్లెదురుగా జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోలేక పోతున్నారు. మా జిల్లా వ్యవహారాలను చూసే కట్టప్ప వాస్తవాలను వక్రీకరించి చెబుతున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలలో భూ సమీకరణ లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి.

HMTV

HMTV

Next Story