ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై హైకోర్టు లో విచారణ

HMTV
By HMTV
Published on: 2020-08-18 07:47:56

అమరావతి: మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిల్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది శ్రవణ్ కుమార్

ప్రతీ జడ్జ్ కదలికల్ని పోలీసులతో మోనిటర్ చేస్తున్నారని కోర్టుకు తెలిపిన పిటిషనర్

ఇందు కోసం ప్రత్యేకంగా ఓ పోలీస్ అధికారిని నియమించారన్న పిటిషనర్

మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ ని ఆదేశించిన కోర్టు

అదనపు సమాచారం తో అఫిడవిట్ దాఖలు చేస్తానన్న పీటీషనర్

ప్రభుత్వం తో పాటు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.

మేము ఇన్వెస్టిగేషన్ కి ఎందుకు ఆర్డర్ చేయకూడదో అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి.

తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా

HMTV

HMTV

Next Story