కూనవరం మండలాన్ని ముంచెత్తిన శబరి,గోదావరి
తూర్పుగోదావరి: కూనవరం మండలాన్ని ముంచెత్తిన శబరి,గోదావరి.
- కూనవరం మండల కేంద్రంలో వేలాది మంది వరద బాధితులు.
- తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక రోడ్లపైన నీరీక్షిస్తున్న వరద బాధితులు.. పట్టించుకోని అధికారులు.
- అధికారులతో వాగ్వివాదంకు దిగిన వరద బాధితులు..
Next Story



