లంక గ్రామాల్లో పర్యటిస్తున్న అమలాపురం పార్లమెంటు వైసిపి ఇన్ ఛార్జ్

HMTV
By HMTV
Published on: 2020-08-18 07:41:42

తూర్పుగోదావరి: అయినవిల్లి మండలం ఎదురుబిడిం కాజ్ వే లోపల ఉన్న లంక గ్రామాల్లో పర్యటిస్తున్న అమలాపురం పార్లమెంటు వైసిపి ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు..

స్థానిక వైసిపి నాయకులతో కలిసి పంటు పై ముంపు గ్రామాలను పరిశీలిస్తున్న తోట త్రిమూర్తులు..

తోట త్రిమూర్తులు ప్రయాణం చేస్తున్న పంటుకు తలెత్తిన సాంకేతిక లోపం..

గోదావరి మధ్యలో నిలిచిపోయిన పంటు..

HMTV

HMTV

Next Story