వరద కాలువలో పడి వ్యక్తి మృతి.

HMTV
By HMTV
Published on: 2020-08-18 07:05:48

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ శివారున కాలువలో పడి జూకంటి మల్లయ్య(45) అనే వ్యక్తి మృతి.

మృతుడు మండలంలోని కాల్వపల్లి కి వె చెందినట్లు గుర్తింపు. 

HMTV

HMTV

Next Story