చంద్రబాబు విశాఖ పై విషం క‌క్కుతే ఊరుకోం: ఎమ్మెల్యే కరణం

HMTV
By HMTV
Published on: 2020-08-18 06:54:57

విశాఖ: చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ కామెంట్స్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు జనరంజిక పాలన అందిస్తున్నారు.

చరిత్రలో నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 59,425 కోట్లు రూపాయిలు సంక్షేమానికి ఖర్చు చేశారు.

గతం ప్రభుత్వం అన్ని రంగాలకు అభివృద్ధి చేశామని చెబుతున్న ఐదు ఏళ్లలో 44,534 కోట్లు రూపాయిలు సంక్షేమానికి ఖర్చు చేశారు.

సంక్షేమ పథకాల పేరుతో గత ప్రభుత్వం లో స్కాములు చూసారు.

గతంలో న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు.

న్యాయమూర్తుల ఫోన్లు ట్రాప్ చేస్తున్నాం అని అసత్య ఆరోపణలు చేస్తున్నారు.

30 లక్షలు మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడానికి శ్రీకారం చుడితే చంద్రబాబు మోకాలు అడ్డుపెడుతున్నారు.

చంద్రబాబు విశాఖ పై విషం చిమ్మేటే ఊరుకునే ప్రసక్తే లేదు.

HMTV

HMTV

Next Story